140 కోట్ల మందికి సేవ చేసేందుకు కట్టుబడి ఉన్నాం: ప్రధాని

60చూసినవారు
140 కోట్ల మందికి సేవ చేసేందుకు కట్టుబడి ఉన్నాం: ప్రధాని
రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా ప్రధాని మాట్లాడారు. ఈ ఎన్నికల్లో దేశ ప్రజలంతా పరిపక్వతతో తీర్పు ఇచ్చారు. 140 కోట్లమంది ప్రజలకు సేవ చేసేందుకు కట్టుబడి ఉన్నాం. వికసిత్‌ భారత్‌ దిశగా మా సంకల్పంలో ఎలాంటి మార్పు ఉండదు. దేశాభివృద్ధితో భావితరాలకు గొప్ప భవిష్యత్తు ఇవ్వగలం. మా పాలనలో పట్టణాలు, గ్రామాల రూపురేఖలు మారాయి. మా ప్రభుత్వ పథకాలు మారుమూల సామాన్యులకూ చేరుతున్నాయని మోడీ పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్