లోకల్ ట్రైన్‌లో మహిళల అవస్థలు.. వీడియో వైరల్

27929చూసినవారు
లోకల్ ట్రైన్స్ కాస్త ఆలస్యంగా నడవడంతో రైల్వే స్టేషన్లు మొత్తం కిక్కిరిసిపోయి మహిళలు, చిన్నారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మహారాష్ట్రలోని ముంబై లోకల్ రైళ్లలో రోజుకు కొన్ని లక్షల మంది ప్రయాణిస్తుంటారు. సోమవారం ముంబైలో తుపాను కారణంగా లోకల్ రైళ్లు ఆలస్యంగా నడిచాయి. దీంతో థానే రైల్వే స్టేషన్‌లో తొక్కిసలాట లాంటి పరిస్థితి ఏర్పడింది. ప్రమాదకర స్థితిలో మహిళలు రైలు ఎక్కడానికి ప్రయత్నించారు. ఈ వీడియోలు వైరల్ అవుతున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్