కిషన్ రెడ్డిపై సీఈవోకు కాంగ్రెస్ ఫిర్యాదు

30907చూసినవారు
కిషన్ రెడ్డిపై సీఈవోకు కాంగ్రెస్ ఫిర్యాదు
తెలంగాణలో లోక్ సభ ఎన్నికలకు ఇవాళ పోలింగ్ జరుగుతోంది. ప్రముఖులు, సెలబ్రెటీలు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. కాగా బీజేపీ ఎంపీ కిషన్ రెడ్డిపై కాంగ్రెస్ నేతలు సీఈవోకు ఫిర్యాదు చేశారు. ఓటు వేసి మోదీ పేరును ప్రస్తావించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. కోడ్ ఉల్లంఘన కేసు నమోదు చేయాలని కోరారు.

సంబంధిత పోస్ట్