ఏపీలో జోరు పెంచిన కాంగ్రెస్

1014చూసినవారు
ఏపీలో జోరు పెంచిన కాంగ్రెస్
ఏపీలో కాంగ్రెస్ పార్టీ స్పీడ్ పెంచింది. నిజానికి బీజేపీ కంటే వేగంగా దూసుకుపోతోంది. ఏపీలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా ఎంటర్ అవుతారని తెలుస్తోంది. ఏపీ ఎన్నికలకు స్టార్‌ క్యాంపెయినర్‌గా రేవంత్‌రెడ్డికే బాధ్యతలు ఇవ్వనున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది. షర్మిల ఏపీ పీసీసీ చీఫ్ గా బాధ్యతలు తీసుకుంటే తన సహకారం ఉంటుందని గతంలోనే రేవంత్‌రెడ్డి భరోసా ఇచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్