కాంగ్రెస్ ఎమ్మెల్యే చేతికి రూ.3 కోట్ల వాచ్! (వీడియో)

203340చూసినవారు
కాంగ్రెస్ పార్టీ మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ చేతికి ఉన్న వాచ్ గురించి నెట్టింట చర్చ జరుగుతోంది. ఆయనకు సంబంధించిన ఓ వీడియోను మైనంపల్లి రోహిత్ మెదక్ టీమ్ ఇన్ స్టాలో పోస్ట్ చేస్తూ.. వాచ్ ధరను తెలిపింది. 'రిచర్డ్ మిల్లే' కంపెనీకి చెందిన వాచ్ ను రోహిత్ ధరించినట్లు, దీని విలువ దాదాపు రూ.3 కోట్లు అని చెప్పడంతో నెటిజన్లు షాక్ అవుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్