లోక్‌సభ ప్రొటెం స్పీకర్‌గా కాంగ్రెస్‌ ఎంపీ

63చూసినవారు
లోక్‌సభ ప్రొటెం స్పీకర్‌గా కాంగ్రెస్‌ ఎంపీ
లోక్‌సభ ప్రొటెం స్పీకర్‌గా కాంగ్రెస్‌ నేత కె.సురేష్‌ పేరును ఖరారు చేసినట్లుగా అధికార వర్గాలు తెలిపాయి. 18వ లోక్‌సభ తొలి సమావేశాలు ఈనెల 24 నుంచి ప్రారంభ కానున్న విషయం తెలిసిందే. దీంతో ఈ నెల 26న లోక్‌సభకు నూతన స్పీకర్‌ను ఎన్నుకునే ప్రక్రియ ఉంటుంది. అయితే, అప్పటి వరకు కె.సురేష్‌ కొనసాగుతారు. కాగా, కేరళలోని మవెలికర నుంచి ఎంపీగా గెలిచిన కె.సురేష్‌ చాలాకాలం నుంచి పార్లమెంట్‌ సభ్యుడిగా కొనసాగుతున్నారు.

సంబంధిత పోస్ట్