MDగా ముగ్గురి పేర్ల పరిశీలన

72చూసినవారు
MDగా ముగ్గురి పేర్ల పరిశీలన
పూర్తి స్థాయిలో ఎండీని నియమించాలని ప్రస్తుత ప్రభుత్వానికి ఉన్నతాధికారులు ప్రతిపాదించారు. ఈ మేరకు కొద్ది రోజుల్లోనే ఫైబర్‌నెట్‌కు ఎండీని ప్రభుత్వం నియమించే అవకాశం ఉన్నట్లు తెలిసింది. దీనికోసం ముగ్గురు అధికారుల పేర్లు ప్రభుత్వ పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. గత ఎండీ మధుసూదన్‌రెడ్డిని ప్రభుత్వం సాధారణ పరిపాలన శాఖకు పంపింది. కొత్త ఎండీ బాధ్యతలు చేపట్టిన తర్వాత సంస్థలో జరిగిన అక్రమాలపై విచారణ ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తోంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్