రాజ్యాంగం వల్ల కోట్లాది మందికి మేలు: రాహుల్ గాంధీ (Video)

63చూసినవారు
దేశంలో ఎన్నో ఉద్యమాలు జరిగాయని, అందులో అత్యంత విజయవంతమైన ఉద్యమం రాజ్యాంగం కోసం జరిగిందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తెలిపారు. ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో ఆయన మాట్లాడుతూ.. రాజ్యాంగ ఏర్పాటు ఆలోచన బీఆర్ అంబేద్కర్ కంటే ముందునుంచే ఉందని తెలిపారు. రాజ్యాంగం కోసం ఎందరో పేరులేని వ్యక్తులు పోరాడారని, రాజ్యాంగం వల్ల కోట్లాది మంది పేదలకు మేలు జరిగిందని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్