బురఖాపై వివాదం.. ఎన్నికల అధికారులతో అర్వింద్ వాగ్వాదం

570చూసినవారు
నిజామాబాద్‌లో ముస్లిం మహిళలు బురఖా ధరించి పోలింగ్ బూత్‌లోకి రావడంపై బీజేపీ ఎంపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్ అభ్యంతరం వ్యక్తం చేశారు. బురఖా వేసుకుని వస్తే.. ఓటు వేసింది ఎవరనేది ఎలా తెలుస్తుందని ఎన్నికల అధికారులను నిలదీశారు. డ్యూటీ చేస్తున్నారా?.. టైంపాస్ చేస్తున్నారా? అని మండిపడ్డారు.

సంబంధిత పోస్ట్