యూపీలోని అంబేద్కర్ నగర్లో గురువారం విషాద ఘటన జరిగింది. 19 ఏళ్ల యువతికి, 35 ఏళ్ల వ్యక్తితో ఇన్స్టాగ్రామ్లో పరిచయం ఏర్పడింది. కొన్నాళ్లకే అది ప్రేమగా మారింది. వారి పెళ్లికి పెద్దలు అంగీకరించలేదు. దీంతో వారిద్దరూ శివబాబా ధామ్కు చేరుకున్నారు. అక్కడ పెళ్లి చేసుకుని అంబేద్కర్ పార్కుకు చేరుకున్నారు. గురువారం ఆ వ్యక్తి చనిపోగా, చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో యువతి శుక్రవారం కన్నుమూసింది.