వరద నీటిలో కారుపై కూర్చుని ప్రాణాలు కాపాడుకున్న జంట (వీడియో)

83చూసినవారు
గుజరాత్‌లో కొన్ని రోజులగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో నదులకు వరద ప్రవాహం ఎక్కువైంది. ఈ క్రమంలో కారులో ప్రయాణిస్తున్న ఓ జంట సంబర్‌కంట వద్ద వరదలో చిక్కుకుపోయింది. వారి కారు నదిలో కొట్టుకుపోయింది. కారుపై భాగంలో కూర్చుని ఆ దంపతులు తమను కాపాడే వారి కోసం ఎదురు చూశారు. 2 గంటల తర్వాత వారిని సహాయక బృందాలు అతికష్టం మీద రక్షించాయి. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్