డాక్టర్ చదువుపై విద్యార్థుల్లో క్రేజ్

51చూసినవారు
డాక్టర్ చదువుపై విద్యార్థుల్లో క్రేజ్
డాక్టర్ అవ్వాలనుకునే యువత సంఖ్య దేశంలో గణనీయంగా పెరుగుతోంది. నీట్ పరీక్ష రాస్తున్న విద్యార్థుల సంఖ్య పెరుగుదలే ఇందుకు నిదర్శనం. 2019లో దేశంలో 15,19,375 మంది విద్యార్థులు నీట్కు అప్లై చేయగా 14,10,755 మంది పరీక్ష రాశారు. 2024 ໖ 8 24,06,079 .. 23,33,297 మంది ఎగ్జామ్ రాశారు. 2019తో పోలిస్తే వీరి సంఖ్య 9,22,542 పెరిగింది. అంటే ఏడాదికి సగటున 1.53 లక్షల చొప్పున పెరగడం విశేషం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్