‘ఐదో విడత’ బరిలో ఉన్న 159 మందిపై క్రిమినల్ కేసులు

56చూసినవారు
‘ఐదో విడత’ బరిలో ఉన్న 159 మందిపై క్రిమినల్ కేసులు
ఐదో విడత లోక్‌సభ ఎన్నికల ప్రచార ఘట్టం ఇవాళ సాయంత్రం ముగిసింది. ఇక మే 20న జరిగే పోలింగ్‌లో 695 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. 695 మంది అభ్యర్థుల్లో 159 (23 శాతం) మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయని అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) తాజా నివేదిక తెలిపింది. దాదాపు 122 మంది హత్య, హత్యాయత్నం, మహిళలపై నేరాలకు సంబంధించి తీవ్రమైన నేరారోపణలను ఎదుర్కొంటున్నారని పేర్కొంది.

సంబంధిత పోస్ట్