ప్రధానిపై విమర్శలు.. మరో మంత్రిపై కేసు

65చూసినవారు
ప్రధానిపై విమర్శలు.. మరో మంత్రిపై కేసు
ప్రధాని మోదీపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినందుకు మరో మంత్రిపై కేసు నమోదైంది. భారత ప్రధాని నరేంద్ర మోదీపై పరువు నష్టం కలిగించే వ్యాఖ్యలు చేసినందుకు కర్ణాటక కాంగ్రెస్ మంత్రి శివరాజ్ తంగడగిపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ కారణంగానే తాజాగా తమిళనాడు డీఎంకే మంత్రి అనితా రాధాకృష్ణన్‌పై కేసు నమోదైంది.

సంబంధిత పోస్ట్