ప్రియుడి కోసం రూ. 25,000 కోట్లు వదిలేసింది

56చూసినవారు
ప్రియుడి కోసం రూ. 25,000 కోట్లు వదిలేసింది
ఓ యువతి తన వద్ద ఉన్న రూ.కోట్ల విలువైన సంపదను తృణప్రాయంగా వదిలేసింది. మలేషియా వ్యాపార దిగ్గజం కూకే పెంగ్ కుమార్తె ఏంజెలిన్ ఫ్రాన్సిస్ ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలో చదువుకున్నారు. ఆ సమయంలో జెదేడియా ప్రేమించుకున్నారు. అయితే వీరి పెళ్లికి ఏంజెలిన్ తల్లిదండ్రులు అంగీకరించలేదు. రూ.వేల కోట్ల ఆస్తి కావాలో.. బాయ్‌ఫ్రెండ్ కావాలో తేల్చుకోమన్నారు. దీంతో ఆమె తన వాటా రూ. 25 వేల కోట్లు వదిలేసుకుని ప్రియుడిని పెళ్లి చేసుకుంది.

సంబంధిత పోస్ట్