తిరుమలలో భక్తుల రద్దీ.. దర్శనానికి 36 గంటలు

53చూసినవారు
తిరుమలలో భక్తుల రద్దీ.. దర్శనానికి 36 గంటలు
క‌ళియుగ వైకుంఠం తిరుమ‌లలో భ‌క్తుల ర‌ద్దీ పెరిగింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌, నారాయణగిరి షెడ్లు భ‌క్తుల‌తో నిండిపోయాయి. రింగు రోడ్డు మీదుగా ఆక్టోపస్ భవనం వరకు సుమారు 3 కిలోమీటర్ల మేర భక్తులు క్యూలైన్లలో బారులుదీరారు. వెంక‌టేశ్వ‌రుడి ద‌ర్శనానికి 36 గంటల సమయం పడుతోంది. ఈ రద్దీ సోమవారం వరకు కొనసాగే అవకాశం ఉంది.

సంబంధిత పోస్ట్