మహిళ ఖాతా నుంచి రూ.1.3 కోట్లు కొట్టేసిన సైబర్ నెరగాళ్లు

82చూసినవారు
మహిళ ఖాతా నుంచి రూ.1.3 కోట్లు కొట్టేసిన సైబర్ నెరగాళ్లు
సైబర్ నెరగాళ్లు రోజుకో కొత్త రకం మోసంతో ప్రజలను దోచుకుంటున్నారు. తాజాగా నోయిడాకు చెందిన శుచి అగర్వాల్(73) అనే మహిళ బ్యాంక్ ఖాతా నుంచి రూ.1.3 కోట్లు అపహరించారు. అయితే ముంబైలో అక్రమ వస్తువులతో కూడిన పార్శిల్ స్వాధీనం చేసుకున్నామని.. ఆమెను మభ్యపెట్టి రూ.1.3 కోట్లు ఖాతా నుంచి కొట్టేశారు. దీని నుంచి తీరుకున్నాక బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్