రాష్ట్రంలో దద్దమ్మలు రాజ్యమేలుతున్నారు: కేసీఆర్

63356చూసినవారు
రాష్ట్రంలో దద్దమ్మలు రాజ్యమేలుతున్నారు: కేసీఆర్
తెలంగాణలో 20 లక్షల ఎకరాల మేర పంట ఎండిపోయిందని మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. రాష్ట్రంలో దద్దమ్మలు రాజ్యమేలుతున్నారని మండిపడ్డారు. 'కాళేశ్వరం ప్రాజెక్టుతో కరీంనగర్ లో 4 సజీవ జలధారలను సృష్టించాం. 4 నెలల్లోనే జలధారలు ఎడారుల్లా మారాయి. చనిపోయిన 209 మంది రైతుల జాబితాను 4 గంటల్లోనే ప్రభుత్వానికి పంపించాం. ఇది కాలం తెచ్చిన కరువా? కాంగ్రెస్ తెచ్చిన కరువా? మంత్రులు తెచ్చిన కరువా?' అని ప్రశ్నించారు.

సంబంధిత పోస్ట్