వైద్యులకు బిగ్ షాక్ ఇచ్చిన కేంద్రం

69చూసినవారు
వైద్యులకు బిగ్ షాక్ ఇచ్చిన కేంద్రం
ప్రభుత్వ, ప్రైవేట్ వైద్యులకు కేంద్ర ప్రభుత్వం గట్టి షాక్ ఇచ్చింది. రోగుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించే వైద్యులపై కఠిన చర్యలు తీసుకునేలా చర్యలు చేపట్టనుంది. ఇందులో భాగంగా జూలై 1 నుంచి కొత్త చట్టం అమల్లోకి వస్తుందని కేంద్రం ప్రకటించింది. భారతీయ న్యాయసంహిత- 2023 లోని 106 సెక్షన్ ప్రకారం.. రోగుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించే వైద్యులు, రోగులను పట్టించుకోని వైద్యులకు ఐదేళ్ల జైలు శిక్ష, RMP లకు రెండేళ్ల జైలు శిక్ష, జరిమానా విధించినట్లు కేంద్రం తెలిపింది.

సంబంధిత పోస్ట్