లంచాలు తీసుకున్న బ్యాంకు అధికారికి మరణశిక్ష

84చూసినవారు
లంచాలు తీసుకున్న బ్యాంకు అధికారికి మరణశిక్ష
అవినీతికి పాల్పడే అధికారులపై చైనా ఉక్కుపాదం మోపుతోంది. ఈ క్రమంలో మొత్తంగా 1.1 బిలియన్‌ యువాన్‌ (రూ.1264కోట్లు)లను లంచం తీసుకున్న కేసులో ఓ బ్యాంకు మాజీ అధికారి దోషిగా తేలాడు. అతడికి మరణశిక్ష విధిస్తూ తూర్పు చైనాలోని ఓ న్యాయస్థానం తీర్పు వెలువరించింది. అదే బ్యాంకుకు చెందిన ఉన్నతాధికారికి మూడేళ్ల క్రితం అదే కోర్టు మరణశిక్ష విధించడం గమనార్హం.

సంబంధిత పోస్ట్