ఢిల్లీ బౌలర్ల హవా.. టార్గెట్ ఇదే!

54చూసినవారు
ఢిల్లీ బౌలర్ల హవా.. టార్గెట్ ఇదే!
WPLలో భాగంగా యూపీతో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ బౌలర్లు మెరిశారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో యూపీ 8 వికెట్లు కోల్పోయి 138 పరుగులకే పరిమితమైంది. యూపీ బ్యాటర్లలో దీప్తి 59, హీలీ 29 మినహా మిగిలిన బ్యాటర్లు విఫలమయ్యారు. హేరిస్ 14 పరుగులు చేయగా, ఇతర బ్యాటర్లు కనీసం రెండంకెల స్కోరు కూడా చేయలేకపోయారు. రాధా యాదవ్ 2, సాధు 2, శిఖా పాండే, అరుంధతి, జొనాసెన్, కేప్సీ తలో వికెట్ తీసుకున్నారు.

సంబంధిత పోస్ట్