మూసీ వద్ద కూల్చివేతలు.. పెట్రోల్ పోసుకున్న బాధితుడు

59చూసినవారు
హైద‌రాబాద్‌లో హైడ్రా బాధితులు ఎక్కువ అయిపోతున్నారు. తాజాగా చైతన్యపురి మూసీ వద్ద కూల్చివేతలు హైడ్రా అధికారులు కూల్చివేత‌లు చేప‌ట్టారు. ఈ క్ర‌మంలోనే ఓ బాధితుడు పెట్రోల్ పోసుకుని హ‌ల్ చ‌ల్ చేశాడు. మ‌రీ ఇంత అన్యాయ‌మా అంటూ ఆవేద‌న వ్య‌క్తం చేశాడు. స్థానికులు, అధికారులు జోక్యం చేసుకుని బాధితుడికి న‌చ్చ‌జెప్పారు. స్థానికులు సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు.

సంబంధిత పోస్ట్