బ్రదర్ అనిల్ ఆసక్తికర వ్యాఖ్యలు

72చూసినవారు
బ్రదర్ అనిల్ ఆసక్తికర వ్యాఖ్యలు
ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల భర్త బ్రదర్ అనిల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘దేవుడు ఎవరికీ అన్యాయం చేయడు.. న్యాయం పక్షాన ఉంటాడు. ఒకరిపై ఒకరు అబాండాలు వేసుకోవడం సరికాదు. డబ్బుతో అసత్యాన్ని సత్యం చేయలేము. కొందరు డబ్బు, పదవి కోసం అమ్ముడుపోతారు. ఎవరు ఏం చేసినా మనసుకు, మనిషికి తెలుసు’’ అని వ్యాఖ్యానించారు.

సంబంధిత పోస్ట్