ఉద్యోగులపై వివక్ష సహించం: శ్రీనివాస్ గౌడ్

81చూసినవారు
ఉద్యోగులపై వివక్ష సహించం: శ్రీనివాస్ గౌడ్
ఉద్యోగస్తులపై ప్రభుత్వ వివక్ష సహించబోమని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు. ఎన్నికల సమయంలో ఉద్యోగులకు కాంగ్రెస్ చాలా హామీలు ఇచ్చిందన్నారు. ప్రభుత్వం ఏర్పడి 4 నెలలు అవుతున్నా ఉద్యోగుల సమస్యలపై దృష్టి పెట్టాలని.. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఉద్యోగుల హెల్త్ కార్డ్స్ విషయంలో ప్రభుత్వం చేయాల్సిన పనులు చాలా ఉన్నాయని.. ఉద్యోగులతో పాటు జర్నలిస్టులకు కార్పోరేట్ వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్