ఉద్యోగ సంఘాల నేతలతో ముగిసిన చర్చలు

78చూసినవారు
ఉద్యోగ సంఘాల నేతలతో ముగిసిన చర్చలు
ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం చర్చలు ముగిశాయి. ఉద్యోగుల పెండింగ్ సమస్యలపై సోమవారం విజయవాడలో మంత్రుల బృందం భేటీ అయింది. ఐఆర్, పెండింగ్ డీఏ, సరెండర్ లీవ్‌లు, పదవీ విరమణ బకాయిలపై చర్చించింది. చర్చల అనంతరం మంత్రి బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ.. రూ.5,600 కోట్ల బకాయిల విడుదలపై చర్చించామని తెలిపారు. ఉద్యోగుల పెండింగ్ అంశాలను త్వరలో పరిష్కరిస్తామన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్