జూన్ 8న చేప ప్రసాదం పంపిణీ

59చూసినవారు
జూన్ 8న చేప ప్రసాదం పంపిణీ
మృగశిర కార్తె సందర్భంగా హైదరాబాద్ లోని ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో జూన్ 8న ఆస్తమా రోగులకు చేప ప్రసాదం పంపిణీ చేయనున్నట్లు బత్తిని కుటుంబసభ్యులు తెలిపారు. పలు రాష్ట్రాల నుంచి లక్షలాది మంది వచ్చే అవకాశం ఉండటంతో భారీగా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. చేపతో ప్రసాదం మింగడం ఇష్టం లేనివారికి బెల్లంతో అందజేస్తారు. ఈ ప్రసాదం స్వీకరించడానికి ముందు రెండు గంటలు, తర్వాత గంట వరకు ఎలాంటి ఆహారం, నీళ్లు తీసుకోరాదు.

సంబంధిత పోస్ట్