ఏపీ భవన్‌ విభజన.. పదేళ్లకు లభించిన మోక్షం

283461చూసినవారు
ఏపీ భవన్‌ విభజన.. పదేళ్లకు లభించిన మోక్షం
దేశ రాజధాని ఢిల్లీలో ఏపీ భవన్‌ విభజనకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. భవన్‌ను విభజన చేస్తూ అధికారంగా కేంద్ర హోంశాఖ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణకు 8.245 ఎకరాలు, ఏపీకి 11.536 ఎకరాలు కేటాయించింది. తెలంగాణ ప్రభుత్వ ప్రతిపాదనకు ఏపీ అంగీకారం తెలపగా, అందుకు సంబంధించిన ఒప్పందానికి కేంద్ర హోంశాఖ ఆమోదముద్ర వేసింది. ఈ మేరకు రెండు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు లేఖ రాసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్