మత విద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడొద్దు: మంత్రి పొన్నం ప్రభాకర్ (వీడియో)

72చూసినవారు
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి మంత్రి పొన్నం ప్రభాకర్ కౌంటర్ ఇచ్చారు. 'అలయ్.. బలయ్' కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. 'కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పినట్లు రాజకీయాల్లో భాష అనేది చాలా ముఖ్యం.. అది ఇతరులకు ఇబ్బంది కలగకుండా ఉండాలన్నది నిజం.. మత విద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడకుండా అన్ని పార్టీల వారికి స్వీయ నియంత్రణ అవసరం. తెలంగాణలో మత విద్వేషాలు రెచ్చగొట్టకుండా.. ప్రశాంతమైన వాతావరణం కల్పించేందుకు పెద్దలు దత్తాత్రేయ చొరవ చూపాలి' అని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్