తెలంగాణలో
కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గృహజ్యోతి పథకాన్ని అమలు చేసింది. ఇందులో భాగంగా 200 యూనిట్లలోపు విద్యుత్ ను వినియోగించుకున్న లబ్ధిదారులకు జీరో బిల్స్ ను అందించారు. అర్హత ఉన్నప్పటికీ జీరో బిల్స్
రాని వారు తమ కరెంట్ బిల్, ఆధార్ కార్డు జిరాక్స్, ప్రజా పాలన దరఖాస్తు నంబర్, రేషన్ కార్డుతో ఎంపీడీఓ ఆఫీసును సంప్రదించాలని అధికారులు సూచిస్తున్నారు