తినే అన్నంలో దుమ్ము పోస్తారా సార్: హైడ్రా బాధితురాలి ఆవేదన(వీడియో)

59చూసినవారు
హైడ్రా కూల్చివేతల నేపథ్యంలో పేద ప్రజలు బిక్కుబిక్కుమంటూ జీవవం సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇళ్లు కూలగొడితే చిన్న పిల్లల్ని తీసుకొని ఎక్కడికి వెళ్లాలి సార్ అంటూ ఓ మహిళ ప్రభుత్వాన్ని వేడుకుంటున్న వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఈ వీడియోలో సదరు మహిళ ఇద్దరు చిన్నారులను వెంటబట్టుకొని ఓ రోడ్డు వెంబడి కుర్చింది. ఐదు రోజుల నుంచి తిండి, నిద్ర లేక ఏడుస్తున్నామని, తినే అన్నంలో దుమ్ము పోస్తే బాగుంటుందా సార్ అని ఆవేదన వ్యక్తం చేసింది.

సంబంధిత పోస్ట్