నష్టాలతో ప్రారంభమయిన దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు

68చూసినవారు
నష్టాలతో ప్రారంభమయిన దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు
దేశీయ స్టాక్‌ మార్కెట్ సూచీలు బుధవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఈ రోజు ఉదయం 9:24 గంటల సమయంలో సెన్సెక్స్‌ 97 పాయింట్ల నష్టంతో 73,579 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 39 పాయింట్లు క్షీణించి 22,317 దగ్గర కొనసాగుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.82.90 వద్ద ప్రారంభమైంది. రిలయన్స్‌, L&T, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌, టాటా మోటార్స్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, SBI, ఇండస్‌ఇండ్ బ్యాంక్, ఎన్‌టీపీసీ షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్