మాజీ మంత్రి వివేకాను హత్య చేయించింది జగనే: దస్తగిరి

351863చూసినవారు
మాజీ మంత్రి వివేకాను హత్య చేయించింది జగనే: దస్తగిరి
మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో అప్రూవల్‌గా మారిన దస్తగిరి సంచలన వ్యాఖ్యలు చేశారు. వివేకాను హత్య చేయించింది జగనే అని, అతనికి ఓటు అడిగే హక్కు లేదని షాకింగ్ కామెంట్లు చేశారు. కడపలో మీడియాతో ఆయన మాట్లాడుతూ.. తప్పును కప్పిపుచ్చేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ కుట్రలో భాగంగానే వివేకాను హత్య చేశారన్నారు. కడప ఎంపీ టికెట్ కోసం హతమార్చినట్లు దస్తగిరి తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్