చేపలతో పాటు ఈ ఆహారాలు పొరబాటున కూడా తినొద్దు!

55చూసినవారు
చేపలతో పాటు ఈ ఆహారాలు పొరబాటున కూడా తినొద్దు!
చేపలతో పాలు, పెరుగు, ఇతర పాల ఉత్పత్తులను తీసుకోవడం వల్ల జీర్ణ సమస్యలు, కడుపు నొప్పి, చర్మ వ్యాధులు, అలర్జీలు వస్తాయి. డైరీ, చేపలను కలిపి తీసుకుంటే అధిక ప్రోటీన్ కంటెంట్, జీర్ణక్రియను దెబ్బతీస్తుంది. చేపలు, సిట్రస్ పండ్లను కూడా కలిపి తినడం ప్రమాదకరం. సిట్రస్ పండ్లలో యాసిడ్ ఉంటుంది. ఇది చేపలలోని ప్రోటీన్‌లతో చర్య తీసుకుంటుంది. బీన్స్, చిక్కుళ్ళతో చేపలు కలిపి తీసుకుంటే వాతం కలిగే ప్రమాదం ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్