వేములవాడ రాజన్న ఆలయానికి రూ.35లక్షల విరాళం

67చూసినవారు
వేములవాడ రాజన్న ఆలయానికి రూ.35లక్షల విరాళం
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి దేవాలయానికి సికింద్రాబాద్‌ వాసి రూ.35లక్షల విరాళం అందజేశారు. గల్లా గుండయ్య అనే రాజన్న భక్తుడు అన్నదాత ట్రస్టుకు రూ.25 లక్షల విరాళం.. అలాగే గోశాల నిర్వహణకు రూ.10 లక్షల విరాళం ఇచ్చారు.

సంబంధిత పోస్ట్