పార్లమెంట్‌లో రాజదండం తీసేయండి: ఎంపీ

79చూసినవారు
పార్లమెంట్‌లో రాజదండం తీసేయండి: ఎంపీ
లోక్‌సభలో రాజదండాన్ని స్పీకర్ చైర్ పక్కన గోడకు అమర్చటంపై ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. రాజదండానికి ఉన్న ప్రాముఖ్యత ఏమిటని ప్రశ్నిస్తున్నాయి. ఈ క్రమంలో రాజదండం స్థానంలో రాజ్యాంగ ప్రతిని అమర్చాలని సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ ఆర్కే చౌదరీ లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు.

సంబంధిత పోస్ట్