నీట్‌-యూజీ పేపర్‌ లీక్ కేసులో ఇద్దరి అరెస్ట్‌

77చూసినవారు
నీట్‌-యూజీ పేపర్‌ లీక్ కేసులో ఇద్దరి అరెస్ట్‌
నీట్‌-యూజీ పేపర్‌ లీక్ కేసుకు సంబందించి సీబీఐ గురువారం బిహార్‌లో ఇద్దరు నిందితులను అరెస్ట్‌ చేసింది. పట్నా నుంచి ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకుంది. అరెస్టయిన నిందితులను మనీష్‌ ప్రకాష్‌, అశుతోష్‌గా గుర్తించారు.

సంబంధిత పోస్ట్