ఐపీఎల్‌లో నేడు డబుల్ ధమాకా

1071చూసినవారు
ఐపీఎల్‌లో నేడు డబుల్ ధమాకా
ఐపీఎల్‌లో నేడు రెండు మ్యాచులు జరగనున్నాయి. మ.3:30కి అహ్మదాబాద్‌లో గుజరాత్ టైటాన్స్ వర్సెస్ సన్‌రైజర్స్ హైదరాబాద్, రాత్రి 7:30కి విశాఖ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ తలపడనున్నాయి. కాగా జీటీ, ఎస్ఆర్‌హెచ్ ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచుల్లో ఒక్కో విజయం నమోదు చేయగా, చెన్నై ఆడిన 2 మ్యాచుల్లోనూ విజయం సాధించింది. ఇప్పటికే 2 మ్యాచుల్లో ఓడిన డీసీ నేటి మ్యాచులో గెలిచి బోణీ కొట్టాలని భావిస్తోంది.

సంబంధిత పోస్ట్