వరంగల్ జిల్లా గీసుగొండ మండలం మచ్చాపురం గ్రామ సమీపంలో ఘోర ర
ోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న యువకులు ఎడ్ల బండిని ఢీకొట్టారు. దీంతో బైక్ పై ఉన్న ఇద్దరు యువకులకు తీవ్ర గాయాలై అక్క
డికక్కడే మృతిచెందినట్లు సీఐ పవన్ కుమార్ తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఎంజీఎంకు తరలించామని, ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వెల్లడించారు.