భారత క్రికెట్లోకి మరో వారసుడు అరంగేట్రం చేశాడు. భారత మాజీ ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ కుమారుడు T20 లీగ్లో ఆడేందుకు సిద్ధం అయ్యాడు. కేఎస్సీఏ T20లో మైసూరు వారియర్స్ తరపున సమిత్ ద్రవిడ్ బరిలోకి దిగనున్నాడు. మిడిలార్డర్ బ్యాటర్, సీమర్ అయిన సమిత్ ధర రూ.50 వేలు.