కదులుతున్న బస్సులో గుండెపోటుతో డ్రైవర్ మృతి

57చూసినవారు
కదులుతున్న బస్సులో గుండెపోటుతో డ్రైవర్ మృతి
బీహార్‌లోని ముజఫర్‌పూర్‌లో ఆదివారం కదులుతున్న బస్సులో డ్రైవర్ మృతి చెందాడు. కిషన్‌గంజ్ నుంచి పాట్నా వెళ్తున్న ప్యాసింజర్ బస్సులో డ్రైవర్‌కు ఒక్కసారిగా గుండెపోటు వచ్చింది. దీంతో డ్రైవర్ సీటుపైనే మృతి చెందాడు. చనిపోయే ముందు, డ్రైవర్ నొప్పిని పట్టించుకోకుండా.. ప్రయాణీకులను రక్షించి మరణించాడు. మృతుడ్ని మిథాపూర్‌కు చెందిన మున్నా నేపాలీగా గుర్తించారు. దీంతో మృతుడి కుటుంబంలో కన్నీటి ఛాయలు అలముకున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్