దసరా ఆఫర్‌ ప్రకటించిన ‘మత్తు వదలరా 2’ టీమ్‌

61చూసినవారు
దసరా ఆఫర్‌ ప్రకటించిన ‘మత్తు వదలరా 2’ టీమ్‌
దసరా సెలవుల నేపథ్యంలో ప్రేక్షకులకు ‘మత్తు వదలరా 2’ మూవీ టీమ్ శుభవార్త చెప్పింది. తెలంగాణలో రూ.112కే సినిమా చూడొచ్చని ప్రకటించింది. ఈ మేరకు ఓ పోస్టర్‌ విడుదల చేసింది. గత నెల 13న బాక్సాఫీస్ ముందుకు వచ్చిన ఈ సినిమా మంచి విజయం సాధించింది. ఈ మూవీలో ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి తనయుడు శ్రీసింహ హీరోగా నటించారు.

సంబంధిత పోస్ట్