ఫాల్కన్ స్కాంపై ఈడీ కేసు నమోదు

65చూసినవారు
ఫాల్కన్ స్కాంపై ఈడీ కేసు నమోదు
ఫాల్కన్ కంపెనీ ప్రతినిధులకు ఈడీ షాక్ ఇచ్చింది. దేశ వ్యాప్తంగా రూ.1700 కోట్లు వసూలు చేసి పారిపోయిన కంపెనీ ఎండీ, సీఈవో, సీవోలకు ఇప్పటికే లుకౌట్ నోటీసులు జారీ చేసిన ఈడీ.. తాజాగా వారిపై కేసు నమోదు చేసింది. ఈ కంపెనీ అసత్య ప్రకటనల ద్వారా ఒక్క హైదరాబాద్‌లోనే రూ.850 కోట్లు వసూలు చేసింది. 22 షెల్ కంపెనీల ద్వారా ఆ డబ్బును విదేశాలకు మళ్లించినట్లు ఈడీ గుర్తించింది.

సంబంధిత పోస్ట్