ఎలక్షన్స్.. రూ.1.30 కోట్ల నగదు పట్టివేత

582చూసినవారు
ఎలక్షన్స్.. రూ.1.30 కోట్ల నగదు పట్టివేత
లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో పోలీసులు, ఎలక్షన్ అధికారులు ముమ్మర తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ తనిఖీల్లో బాగంగా తాజాగా అనంతపురం జిల్లా తాడిపత్రిలో భారీగా నగదు పట్టుబడింది. సరైన పత్రాలు లేకపోవడంతో ముగ్గురు వ్యక్తుల నుంచి రూ.1.30కోట్ల డబ్బును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఓ పురుషుడితో పాటు ఇద్దరు మహిళలను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ మేరకు అధికారులు వివరాలు వెల్లడించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్