'నా భర్తను చంపితే.. రూ.50 వేలు రివార్డు'

419795చూసినవారు
'నా భర్తను చంపితే.. రూ.50 వేలు రివార్డు'
తన భర్తను చంపితే రూ.50 వేలు ఇస్తానని ఓ భార్య ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది. యూపీలోని ఆగ్రా జిల్లాకు చెందిన దంపతులకు 2022లో వివాహం జరిగింది.కానీ ఆమెకు వివాహేతర సంబంధం వల్ల.. కొద్ది కాలానికే వారిద్దరి మధ్య గొడవలు జరిగి భర్తకు దూరంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో తన భర్తను చంపిన వారికి రూ.50 వేలు రివార్డుగా ఇస్తానని ఆమె వాట్సాప్ స్టేటస్‌గా పెట్టుకోవడంతో.. తనకు ప్రాణహాని ఉందని భర్త పోలీసులను ఆశ్రయించాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్