రైలును తోస్తున్న ఉద్యోగులు, సిబ్బంది.. కారణమిదే (వీడియో)

77చూసినవారు
ఆగిపోయిన ఓ రైలును కొంతమంది రైల్వే సిబ్బంది, ఉద్యోగులు, స్థానికులు కలిసి కొంతదూరం నెట్టారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో తాజాగా నెట్టింట వైరల్ అవుతోంది. ఉత్తరప్రదేశ్‌లోని బిజ్నోర్ ప్రాంతంలో రైల్వే కార్మికులు బ్రేక్ డౌన్ అయిన రైలును కొద్ది దూరం వరకు నెడుతూ కనిపించారు. ఈ వీడియోను పోస్ట్ చేసిన వ్యక్తి.. ‘ఉత్తరప్రదేశ్‌లో ఇలాంటి ఘటన జరగడం ఇదే మొదటిసారి కాదు’ అంటూ కాసుకొచ్చారు.

సంబంధిత పోస్ట్