కూటమి పాలనపై ప్రజల్లో ఫీలింగ్ ఇదే: మాజీ మంత్రి

72చూసినవారు
కూటమి పాలనపై ప్రజల్లో ఫీలింగ్ ఇదే: మాజీ మంత్రి
ఏపీలో కూటమి పాలనపైన ప్రజల్లో నెగిటివ్ ఫీలింగ్ మొదలైందని మాజీ మంత్రి బుగ్గన వ్యాఖ్యానించారు. వంద రోజుల పాలన పూర్తయినా ఇంకా వైసీపీ పైన విష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. మూడు నెలల కాలంలోనే 43 వేల కోట్ల అప్పులు చేసారని చెప్పుకొచ్చారు. ఇప్పటి వరకు బడ్జెట్ ప్రవేశ పెట్టలేదని.. ఎన్నికల హామీల అమలు గురించి ఆలోచనే లేదని ఆరోపించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్