జమ్మూ కాశ్మీర్ దోడా జిల్లాలో ఎన్‌కౌంటర్.

72చూసినవారు
జమ్మూ కాశ్మీర్ దోడా జిల్లాలో ఎన్‌కౌంటర్.
జమ్మూ కాశ్మీర్ వరస ఉగ్ర దాడులతో అట్టుడికిపోతోంది. తాజాగా దోడా జిల్లాలో భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు జరుగుతున్నాయి. దీనికి సంబంధించి వివరాలు తెలియాల్సి ఉంది. నిన్న కథువాలో ఉగ్రవాదులు ఆర్మీ వాహనాలపై మెరుపుదాడి చేయడంతో ఐదుగురు జవాన్లు అమరులైన విషయం తెలిసిందే. కాగా ఈ ఘటన జరిగిన ఒక రోజు తర్వాత దోడా జిల్లాలో ఈ ఎన్‌కౌంటర్ జరగడం గమనార్హం.

సంబంధిత పోస్ట్