రెండో టెస్టు తర్వాత అబుదాబికి ఇంగ్లాండ్‌ ప్లేయర్లు

57చూసినవారు
రెండో టెస్టు తర్వాత అబుదాబికి ఇంగ్లాండ్‌ ప్లేయర్లు
రెండో టెస్టు సిరీస్ తర్వాత ఇంగ్లాండ్‌ జట్టు అబుదాబికి వెళ్లనుంది. వైజాగ్ టెస్టు ముగిశాక మూడో టెస్టుకు 9 రోజుల విరామం ఉండటంతో ఇంగ్లాండ్‌ ప్లేయర్లు అబుదాబిలో తమ కుటుంబ సభ్యులతో గడపనున్నారు. ఈ హాలిడే ట్రిప్ ముగిశాక మూడో టెస్టు ఫిబ్రవరి 15 నుంచి రాజ్‌కోట్‌లో జరగనుంది.

సంబంధిత పోస్ట్