రేపటి నుంచి పరీక్షలు.. CBSE కీలక సూచన

58చూసినవారు
రేపటి నుంచి పరీక్షలు.. CBSE కీలక సూచన
దేశవ్యాప్తంగా CBSE టెన్త్, 12వ తరగతి పరీక్షలు గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు ఉదయం 10 గంటలకు చేరుకోవాలని CBSE సూచించింది. పరీక్షలు ఉదయం 10:30 గంటలకు ప్రారంభం కానున్నాయి. ఈ ఏడాది 39 లక్షల మంది విద్యార్థులు బోర్డు పరీక్షలకు హాజరవుతున్నారు. CBSE టెన్త్ పరీక్షలు ఫిబ్రవరి 15 - మార్చి 13 వరకు, 12వ తరగతి పరీక్షలు ఫిబ్రవరి 15 - ఏప్రిల్‌ 2 వరకు జరగనున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్