మహబూబ్‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌ ఫలితంపై ఉత్కంఠ

82చూసినవారు
మహబూబ్‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌ ఫలితంపై ఉత్కంఠ
మహబూబ్‌నగర్‌ పార్లమెంట్‌‌‌‌‌‌‌‌ నియోజకవర్గ ఎన్నికల ఫలితంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. మహబూబ్‌నగర్‌లో బీజేపీ, కాంగ్రెస్‌ మధ్య టఫ్‌‌‌‌‌‌‌‌ ఫైట్‌‌‌‌‌‌‌‌ జరుగుతుంది. బీజేపీ అభ్యర్థి డి.కె.అరుణ 8 వేల స్వల్ప ఆధిక్యంలో ఉన్నారు. మహబూబ్‌నగర్‌లో రౌండ్‌ రౌండ్‌కు ఫలితాలు మారుతున్నాయి. 15వ రౌండ్​లో 15 వేలకు పైగా ఉన్న డి.కె.అరుణ మెజారిటీ.. 16వ రౌండ్​ ముగిసే సమయానికి 8,793కి పడిపోయింది.

సంబంధిత పోస్ట్